Exclusive

Publication

Byline

ఈ - కామర్స్ లోకి అడుగుపెట్టిన ఏపీ ఆప్కో - ఇక ఇంటి ముంగిటకే చేనేత వస్త్రాలు..!

Andhrapradesh, సెప్టెంబర్ 4 -- చేనేత ఉత్పత్తులకు మార్కెంటింగ్ కోసం ఏపీ ప్రభుత్వం సరికొత్త సదుపాయం కల్పిస్తోంది. రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ చేనేత బజార్లు ఏర్పాటు చేయిస్తోంది. అదే సమయంలో ఆప్కో ద్వార... Read More


కారు పార్టీలో కల్లోలం...! కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు....?

Telangana,hyderabad, సెప్టెంబర్ 3 -- తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో అత్యంత చురుకైన పాత్ర పోషించిన కవితను ఆ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. ప... Read More


ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతాం - సీఎం రేవంత్ కీలక ప్రకటన

Andhrapradesh, సెప్టెంబర్ 3 -- కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. తుమ్మిడిహట్టి వద్దనే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ ను నిర్మిస... Read More


వరంగల్ లో రూ. 3.81 కోట్ల విలువైన 723 కేజీల గంజాయి పట్టివేత - నలుగురు అరెస్ట్

Telangana,warangal, సెప్టెంబర్ 3 -- గంజాయి సరఫరా, రవాణపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా జరిపిన సోదాల్లో భాగంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు. భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని వ... Read More


ఏపీ రైతాంగానికి శుభవార్త - అదనంగా యూరియా సరఫరా, రబీకి 9 లక్షల మెట్రిక్ టన్నులు సిద్ధం..!

Andhrapradesh, సెప్టెంబర్ 3 -- గతంలో ఎన్నడూ లేనంతగా ఏపీకి ఎరువుల కేటాయింపు జరుగుతోంది. ప్రస్తుత కేటాయింపులకు అదనంగా 53 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ యూరియా నౌకల ద్వారా కాకి... Read More


తిరుమల : సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు - వాహన సేవలు, పూర్తి షెడ్యూల్ ఇలా.

Andhrapradesh,tirumala, సెప్టెంబర్ 3 -- తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమ... Read More


బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం - ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!

Andhrapradesh, సెప్టెంబర్ 3 -- వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది అదే ప్రాంతంలో మరింతగా బలపడే అవకాశం ఉంది. ఆ తదుపరి 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని ఐ... Read More


జూబ్లీహిల్స్ బైపోల్ పై ఈసీ కసరత్తు - ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

Hyderabad, సెప్టెంబర్ 3 -- త్వరలోనే జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరగనున్నాయి. మాగంటి గోపినాథ్ మృతితో ఈ స్థానానికి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏ క్షణమైనా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల ... Read More


'రామన్న.. హరీశ్ రావుతో జాగ్రత్తగా ఉండు, మన ఫ్యామిలీపై కుట్ర అంతా ఆయనేదే' - కవిత సంచలన ఆరోపణలు

Telangana, సెప్టెంబర్ 3 -- బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావ్, సంతోష్ రావులను దూరం పెట్టాలని పార్టీ నాయకత్వాన్ని కోరారు. హరీశ్ రావ్, సీఎం రేవంత్ కలిసి ఓ... Read More


స్థానిక సంస్థల ఎన్నికలు 2025 : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు - 10వ తేదీలోపు ఓటర్ల తుది జాబితా..!

Telangana,hyderabad, ఆగస్టు 31 -- రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. వచ్చే సెప్టెంబర్ నెలలోనే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం. ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. ... Read More